ప్రధాన మంత్రి కార్యాలయం

ఉపరాష్ట్రపతి తో సమావేశమైన ప్రధాన మంత్రి

Posted On: 12 AUG 2022 9:56PM by PIB Hyderabad

భారతదేశం ఉపరాష్ట్రపతి శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఉపరాష్ట్రపతి శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ గారి ని కలుసుకొన్నాను.’’ అని పేర్కొన్నారు.

 

*****

 

DS/TS



(Release ID: 1851761) Visitor Counter : 140