ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

202.17 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.85 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,50,877

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 16,866

ప్రస్తుత రికవరీ రేటు 98.46%

వారపు పాజిటివిటీ రేటు 4.49%

Posted On: 25 JUL 2022 9:35AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 202.17 కోట్ల ( 2,02,17,66,615 ) డోసులను అధిగమించింది. 2,66,54,283 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3.85 కోట్లకు పైగా ( 3,85,28,615 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10411128

రెండో డోసు

10086208

ముందు జాగ్రత్త డోసు

6178264

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18429387

రెండో డోసు

17663950

ముందు జాగ్రత్త డోసు

11853615

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

38528615

రెండో డోసు

27099459

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

61018972

రెండో డోసు

50618242

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

559263213

రెండో డోసు

507628059

ముందు జాగ్రత్త డోసు

14374330

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

203640708

రెండో డోసు

195010960

ముందు జాగ్రత్త డోసు

10232272

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127411014

రెండో డోసు

121860416

ముందు జాగ్రత్త డోసు

30457803

ముందు జాగ్రత్త డోసులు

7,30,96,284

మొత్తం డోసులు

2,02,17,66,615

 

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,50,877. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.34 శాతం.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002C9IY.jpg

భారతదేశ రికవరీ రేటు 98.46 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 18,148 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,32,28,670 కి పెరిగింది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003MJCY.jpg

 

గత 24 గంటల్లో 16,866 కొత్త కేసులు నమోదయ్యాయి. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004ZGHD.jpg

 

గత 24 గంటల్లో మొత్తం 2,39,751 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు  87.27 కోట్లకు పైగా ( 87,27,59,815 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 4.49 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 7.03 శాతంగా నమోదయ్యాయి.

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005YVRT.jpg

 

****



(Release ID: 1844553) Visitor Counter : 141