ప్రధాన మంత్రి కార్యాలయం

ప్ర‌ధాన‌మంత్రి యుపి సంద‌ర్శ‌న‌; బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే ప్రారంభం


296 కిలోమీట‌ర్ల నిడివి గ‌ల ఈ నాలుగు లేన్ల ఎక్స్ ప్రెస్ వే నిర్మాణ వ్య‌యం రూ.14,850 కోట్లు

బుందేల్ ఖండ్ ప్రాంతంలో అనుసంధాన‌త‌, పారిశ్రామికాభివృద్ధికి ఉత్తేజం ఈ ఎక్స్ ప్రెస్ వే

“యుపి ఎక్స్ ప్రెస్ వే ప్రాజెక్టులు నిర్ల‌క్ష్యానికి గురైన ప్రాంతాల‌కు అనుసంధాన‌త క‌ల్పిస్తున్నాయి”

“ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని ప్ర‌తీ ఒక్క మారుమూల ప్రాంతం కొత్త క‌ల‌లు, కొత్త సంక‌ల్పాల‌తో ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉంది”

“దేశ‌వ్యాప్తంగా యుపి గుర్తింపు మారుతోంది, ప‌లు అభివృద్ధి చెందిన రాష్ర్టాల క‌న్నా మెరుగైన ప‌నితీరు ప్ర‌ద‌ర్శిస్తోంది”

“ప్రాజెక్టులు నిర్ణీత కాలం క‌న్నా ముందుగానే పూర్తి చేస్తూ మేం ప్ర‌జ‌ల తీర్పును, వారు మాపై ఉంచిన న‌మ్మ‌కాన్ని గౌర‌విస్తున్నాం”

“మ‌నం స్వాతంత్ర్య స‌మ‌ర యోధుల‌ను గుర్తుంచుకోవాలి, రాబోయే నెల రోజుల్లో ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం ద్వారా కొత్త సంక‌ల్పాల‌కు అనువైన వాతావ‌ర‌ణం క‌ల్పించాలి”

“దేశానికి హాని చేసేది ఏదైనా దేశాభివృద్ధిని కుంటుబ‌రుస్తుంది, అలాంటి వైఖ‌రికి మ‌నం దూరంగా ఉండాలి”

“డ‌బుల్ ఇంజ‌న్ ప్ర‌భుత్వాలు ఉచితాలు అందించే త‌ర‌హా ద‌గ్గ‌ర దారులు అనుస‌రించ‌డంలేదు;

Posted On: 16 JUL 2022 1:56PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీ బుందేల్ ఖండ్ ఎక్స్ వేను ఉత్త ప్రదేశ్ లో జ‌లౌన్ జిల్లాలోని ఒరాయ్ సీల్ కు చెందిన కేథేరి గ్రామం ద్ద ప్రారంభించారుఉత్త ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్య నాథ్‌, రాష్ట్ర మంత్రులుప్రజా ప్రతినిధులు  కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఉన్నారు.

 సందర్భంగా అక్క హాజరైన ప్రనుద్దేశించి ప్రసంగిస్తూ బుందేల్ ఖండ్ ప్ర శ్రమించి ని చేసే స్వభావంసాహసంసాంస్కృతిక ఔన్నత్యం గురించి ప్రధానమంత్రి  గుర్తు చేశారు. “ భూమి ఎందరో పోరాట యోధులను యారుచేసింది ప్రాంతంలోని ప్ర క్తంలో దేశం ట్ల అంకిత భావం పొంగి పొరలుతూ ఉంటుంది ప్రాంతానికి చెందిన కుమారులుకుమార్తెల క్తిశ్రమించే స్వభావం ఎప్పుడూ దేశానికి కాంతులు నింపుతూనే ఉన్నాయి” అన్నారు.

కొత్త‌ ఎక్స్ ప్రెస్ వే అందించే తేడా గురించి వివరిస్తూ “ఇది చిత్రకూట్-ఢిల్లీ ధ్య దూరాన్ని 3-4 గంట మేరకు గ్గిస్తుందికాని అది అందించే లాభం అంతన్నా ఎంతో అధికంగా ఉంటుంది ఎక్స్ ప్రెస్ వే  ప్రాంతం మీదుగా డిచే వాహనాల వేగం పెంచమే కాదుబుందేల్ ఖండ్ ప్రాంత పారిశ్రామికాభివృద్ధిని కూడా వేగవంతం చేస్తుంది” అన్నారు.

భారీ మౌలిక తులుసౌకర్యాలు పెద్ద రాలుదేశంలోని ఎంపిక చేసిన ప్రాంతాలకే రిమితం అనే రోజులు పోయాయిబ్ కా సాత్ బ్ కా వికాస్ స్ఫూర్తితో ఇప్పుడు మారుమూల ప్రాంతాలునిర్లక్ష్యానికి గురైన ప్రదేశాలు కూడా నివిని ఎరుగని నెక్టివిటీ పొందుతున్నాయి అని ప్రధానమంత్రి అన్నారు ఎక్స్ ప్రెస్ వేతో  ప్రాంతంలో అభివృద్ధిఉపాధిస్వయం ఉపాధి అవకాశాలెన్నో అందుబాటులోకి స్తాయని చెప్పారుఉత్త ప్రదేశ్ లోని నెక్టివిటీ ప్రాజెక్టులు తంలో నిర్లక్ష్యం చేసిన లు ప్రాంతాలకు అనుసంధానత ల్పిస్తున్నాయని తెలిపారుఉదాహకి బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వేని తీసుకుంటే ఇది చిత్రకూట్‌, బంగాహోబామీర్ పూర్‌, లౌన్‌, ఔరియాఎటావా జిల్లాల ద్వారా సాగుతుందన్నారుఎక్స్ ప్రెస్ వేలు రాష్ట్రంలోని ప్రతీ ఒక్క మూలను లుపుతున్నాయంటూ “ఉత్త ప్రదేశ్ లోని ప్రతీ ఒక్క మారుమూల ప్రాంతం కొత్త లుకొత్త సంకల్పాలతో ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉంది అని చెప్పారు బుల్ ఇంజన్ ర్కారు పునరుజ్జీవించిన క్తితో  దిశలో నిస్తోంది” అన్నారు.

రాష్ట్రంలో వైమానిక అనుసంధాన‌త మెరుగుప‌రిచే చ‌ర్య‌ల గురించి ప్ర‌స్తావిస్తూ ప్ర‌యాగ్ రాజ్‌కుశిన‌గ‌ర్ ల‌లో కొత్త ఎయిర్ పోర్టు టెర్మిన‌ల్స్ అందుబాటులోకి వ‌చ్చాయ‌నినోయిడాలోని జెవార్ ప్రాంతంలో కొత్త విమానాశ్ర‌య నిర్మాణం ప‌నులు చురుగ్గా సాగుతున్నాయ‌నిఇంక ఎన్నో న‌గ‌రాల‌కు విమాన‌యాన అనుసంధాన సౌక‌ర్యం ఏర్ప‌డ‌నున్న‌ద‌ని చెప్పారుఇది టూరిజంఇత‌ర అభివృద్ధి అవ‌కాశాలు అందిస్తుంద‌న్నారు.

 ప్రాంతంలోని ప‌లు కోట‌ల చుట్టూ ప‌ర్యాట‌క ప్రాంతాలు అభివృద్ధి చేయాల‌నికోట‌ల‌కు సంబంధించిన వేడుక‌లు ఏర్పాటు చేయాల‌నిపోటీలు నిర్వ‌హించాల‌ని ముఖ్య‌మంత్రికి ప్ర‌ధాన‌మంత్రి సూచించారు.

ఒక‌ప్ప‌టి యుపిలో స‌ర‌యు కాల్వ ప్రాజెక్టు పూర్తి కావ‌డానికి 40 సంవ‌త్స‌రాలు ప‌ట్టిందిగోర‌ఖ్ పూర్ ఎరువుల ఫ్యాక్ట‌రీ 30 సంవ‌త్స‌రాల పాటు మూత‌బ‌డిందిఅర్జున్ డామ్ ప్రాజెక్టు పూర్తి కావ‌డానికి 12 సంవ‌త్స‌రాలు ప‌ట్టిందిఅమేథి రైఫిల్ ఫా్య‌క్ట‌రీ కేవ‌లం ఒక బోర్డుతోనే మూల‌న ప‌డి ఉంది,  రాయ‌బ‌రేలి రైల్ కోచ్ ఫ్యాక్ట‌రీ కేవ‌లం రైలు కోచ్ ల‌కు రంగులు వేసే ప‌నికే ప‌రిమితం కావ‌ల‌సివ‌చ్చింది అని ప్ర‌ధాన‌మంత్రి విమ‌ర్శించారుకాని ఇప్పుడు ఎన్నో అభివృద్ధి చెందిన రాష్ర్టాల క‌న్నా మెరుగైన ప‌నితీరు ప్ర‌ద‌ర్శించే విధంగా యుపిలో మౌలిక వ‌స‌తుల అభివృద్ధి జ‌రుగుతోందిదేశ‌వ్యాప్తంగా యుపి ఇమేజ్ మారుతోంది అని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. 

రిపాలలో వేగం గురించి శ్రీ మోదీ ప్రస్తావిస్తూ తంలో ఏడాదికి 50 కిలోమీటర్ల రైల్వేలైన్ నిర్మాణం రిగేదనిఇప్పుడది 200 కిలోమీటర్లకు పెరమే ఇందుకు తార్కాణని చెప్పారుఅలాగే ఉత్త ప్రదేశ్ లోని కామన్ ర్వీస్ కేంద్రాల సంఖ్య 2014లో 11,000 ఉండగా ఇప్పుడది 1.30 క్షకు చేరిందని తెలిపారుఅలాగే రాష్ట్రంలో వైద్య ళాశాల సంఖ్య 12 నుంచి 35కి పెరిగిందనిరో 14 వైద్య ళాశాలలు నిర్మాణంలో ఉన్నాయని అన్నారు.

నేడు రుగుతున్న అభివృద్ధి క్రమానికి రెండు ప్రధాన కోణాలున్నాయంటూ అవే ఇరాదార్యాద (ఉద్దేశంర్యాద‌) అని ప్రధానమంత్రి చెప్పారుతాము దేశానికి ర్తమానానికి అవరం అయిన కొత్త దుపాయాలు ల్పించమే కాదువిష్యత్తుకు  కూడా దుపాయాలు అందిస్తున్నట్టు తెలిపారుఉత్త ప్రదేశ్ లో పూర్తవుతున్న ప్రాజెక్టులు పూర్తిగా “ర్యాద‌”కు (డువులోబడినవేనన్నారుఇందుకు క్కని ఉదాహ బాబా విశ్వనాథ్ ధామ్ పునర్నిర్మాణంగోరఖ్ పూర్ ఎయిమ్స్ఢిల్లీ-మీరట్ ఎక్స్ ప్రెస్ వేబుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వేలని ఆయ తెలిపారుకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా ప్రజా తీర్పునువారు పై ఉంచిన విశ్వాసాన్ని తాము గౌరవిస్తున్నట్టు శ్రీ మోదీ చెప్పారురాబోయే స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని లు కార్యక్రమాలు నిర్వహించాలని ఆయ ప్రను కోరారునం స్వాతంత్ర్య  యోధులను ఎప్పుడూ గుర్తుంచుకోవాలిరాబోయే ఒక నెల రోజుల కాలంలో కొత్త సంకల్పాలకు అనుకూలమైన వాతావణం ల్పించుకోవాలని ఆయ సూచించారు.

 నిర్ణయం లేదా  విధానం ప్రధాన క్ష్యం అయినా దేశాభివృద్ధిని రింత వేగవంతం చేయమే కావాలని ప్రధానమంత్రి అన్నారుదేశానికి హానికమైనది ఏదైనా అభివృద్ధిని కుంటుపరుస్తుందనిఅలాంటి వైఖరిని నం విడనాడాలని ఆయ సూచించారు. “అమృతకాలం” అత్యంత అరుదైన అవకాశనిదేశాభివృద్ధి కోసం భించిన  అవకాశాన్ని నం చేజార్చుకోకూడని చెప్పారు.

ఉచితాలు ప్రటించి ఓట్లు అభ్యర్థించే సంస్కృతి అత్యంత ప్రమాదని ప్రధానమంత్రి హెచ్చరించారు ఉచితాల సంస్కృతి విషయంలో అత్యంత జాగ్రత్తగా  ఉండాలని ఆయ సూచించారు ఉచితాల సంస్కృతి మీకు కొత్త ఎక్స్ ప్రెస్ వేలు లేదా కొత్త క్ష కారిడార్లు అందుబాటులోకి తీసుకురాలేకపోయిందని ఆయ గుర్తు చేశారుటు నిషికి ఉచితాలు అందించడం ద్వారా తాము ఓట్లు దండుకోవచ్చునని  ఉచితాల సంస్కృతికి అలవాటు డిన వారు భావిస్తారని ఆయ చెప్పారుసామూహికంగా  ఆలోచను ఓడించాలనిదేశ రాజకీయాల నుంచి ఉచితాల సంస్కృతిని తొలగించాలని ఆయ పిలుపు ఇచ్చారునేటి ప్రభుత్వం  ఉచితాల సంస్కృతిని దూరంగా పెట్టి ప్రకు క్కా గృహాలురోడ్లుమౌలిక తులుఇరిగేషన్‌, విద్యుత్ ప్రాజెక్టులు అందించడంపై దృష్టి పెట్టిందని చెప్పారు. “బుల్ ఇంజన్ ప్రభుత్వాలు ఉచితాలనే గ్గ దారులు దిలి ష్టించి ని చేయడం ద్వారా లితాలు చూపిస్తున్నాయి” అన్నారు.

దేశంలో నెలకొన్న తూకమైన అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఇప్పుడు అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైన‌, చిన్న రాలకు విస్తరించిందనిఅది సామాజిక న్యాయాన్ని అందిస్తున్నని ప్రధానమంత్రి చెప్పారుఆధునిక మౌలిక తులు నిర్లక్ష్యానికి గురైన తూర్పు భారతానికిబుందేల్ ఖండ్ ప్రాంతానికి చేరాయనిఅది కూడా సామాజిక న్యాయానికి దారి తీసిందని తెలిపారుఅభివృద్ధి క్రమంలో భాగస్వాములు కాని వెనుకడిన జిల్లాలు కూడా ఇప్పుడు అభివృద్ధికి నోచుకుంటున్నాయంటూ ఇది కూడా సామాజిక న్యాయని చెప్పారుపేదకు రుగుదొడ్లుగ్రామాలకు రోడ్లుటాప్  ద్వారా నీటి తి సామాజిక న్యాయని తెలిపారుబుందేల్ ఖండ్  ఎదుర్కొంటున్న రో వాలును కూడా రిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్నిస్తున్నట్టు ప్రధానమంత్రి చెప్పారుప్రతీ ఒక్క ఇంటికీ కుళాయిల ద్వారా నీరందించేందుకు ప్రారంభించిన ల్ జీవన్ కార్యక్రమం గురించి ప్రధానమంత్రి వివరించారు.

బుందేల్ ఖండ్ దుల్లోని నీటికి అధిక శాతం మంది ప్రకు అందించేందుకు చేపట్టిన తౌని డామ్‌, వాని డామ్‌, గాం-చిల్లీ స్ప్రింక్లర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు.అలాగే కెన్‌-బెత్వా లింక్ ప్రాజెక్టు  ప్రాంతంలోని ప్ర జీవితాన్ని మారుస్తుందన్నారు.

ప్రతీ జిల్లాలోనూ 75 అమృత రోవరాలు ఏర్పాటు చేసే కృషికి బుందేల్ ఖండ్ ప్రలు కూడా  వంతు కృషి చేయాలన్న అభ్యర్ధ  ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

చిన్నహాకుటీర రిశ్రను టిష్ఠం చేయడానికి చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ ఆటబొమ్మ రిశ్ర విజయం ఇందుకు తార్కాణని ప్రధానమంత్రి నొక్కి చెప్పారుప్రభుత్వంస్త‌ ళాకారులురిశ్ర‌, పౌరుల కృషితో ఆటబొమ్మ దిగుమతి నీయంగా గ్గిందని ఆయ చెప్పారుదీని ల్ల పేదలునిరాదకు గురవుతున్న వారువెనుకడిన తులుగిరిజనులుళితులుహిళలు బ్ధి పొందుతారన్నారు.

క్రీడారంగానికి బుందేల్ ఖండ్ అందించిన సేవ గురించి ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు ప్రాంతం పుత్రుడు మేజర్ ధ్యాన్ చంద్ పేరిటనే దేశంలో అత్యున్న క్రీడా పురస్కారం ఉన్నన్న విషయం గుర్తు చేశారుఅలాగే  ప్రాంతానికి చెందిన అంతర్జాతీయ అథ్లెట్ అండర్‌-20 ల్డ్ అథ్లెటిక్ చాంపియన్ షిప్ లో దేశానికి ప్రశంసలు తెచ్చి  పెట్టిన విషయం ప్రస్తావించారు.

బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే

దేశవ్యాప్తంగా  నెక్టివిటీ పెంచేందుకు ప్రభుత్వం ట్టుబడి ఉందిరోడ్డు మౌలిక తుల మెరుగుద ఇందులో ప్రధానం. 2020 ఫిబ్రరి 29 తేదీన బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వేకు ప్రధానమంత్రి శంకుస్థాప చేయడం  దిశగా ప్రధానమైన ర్య‌.  ప్రాజెక్టు 28 నెల కాలరిమితిలో పూర్తి కావమే భారతంలో ప్రాజెక్టులు కాలంలో పూర్తి చేయడానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి నిదర్శనం.

ఉత్త ప్రదేశ్ ఎక్స్ ప్రెస్ వేస్ పారిశ్రామికాభివృద్ధి సంస్థ (ఉపెడాఆధ్వర్యంలో రూ.14,850 కోట్ల వ్యయంతో చేపట్టిన 296 కిలోమీటర్ల నిడివి  నాలుగు లేన్ల‌  బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వేను దుపరి కాలంలో అవరాలకు అనుగుణంగా ఆరు లేన్లుగా విస్తరించుకునే అవకాశం కూడా ఉందిచిత్రకూట్ జిల్లాలోని త్ కూప్ ద్ద  గోండా గ్రామం గ్గ  ఎన్ హెచ్‌-5లో ప్రారంభయ్యే  ఎక్స్ ప్రెస్ వే ఎటావా జిల్లాలోని కుద్రేల్ గ్రామం ద్ద ఆగ్రా-క్నో ఎక్స్ ప్రెస్ వేలో లుస్తుందిఇది చిత్రకూట్‌, బందాహోబామీర్ పూర్‌, లౌన్‌, ఔరియాఎటావా జిల్లాల మీదుగా సాగుతుంది.

బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే  ప్రాంతంలో అనుసంధాన పెంచడంతో పాటు ఆర్థికాభివృద్ధికి భారీ ఉత్తేజం అందిస్తుందిద్వారా స్థానిక ప్రకు వేలాది ఉపాధి అవకాశాలు అందుబాటులోకి స్తాయిఎక్స్ ప్రెస్ వే వెంబడి బందాలౌన్ జిల్లాల్లో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు నులు  కూడా ఇప్పటికే ప్రారంభయింది.



(Release ID: 1842260) Visitor Counter : 153