ప్రధాన మంత్రి కార్యాలయం

గాంధీనగ‌ర్ లో డిజిట‌ల్ ఇండియా వీక్ 2022ని ప్రారంభించిన ప్ర‌ధాన‌మంత్రి


డిజిట‌ల్ ఇండియా వారోత్స‌వం 2022 ప్ర‌ధాన థీమ్ : న‌వ‌భార‌త సాకేంతిక ద‌శాబ్ది (టెకేడ్‌) ఉత్ప్రేర‌కం

“డిజిట‌ల్ ఇండియా భాషిణి”, “డిజిట‌ల్ ఇండియా జెనెసిస్‌”, “ఇండియా స్టాక్‌.గ్లోబ‌ల్” ప్రారంభించిన ప్ర‌ధాన‌మంత్రి;

“ మై స్కీమ్‌”, “మేరీ పెహ‌చాన్” అంకితం
స్టార్ట‌ప్ కార్య‌క్ర‌మానికి చిప్ లు అందించేందుకు 30 సంస్థ‌ల సంఘ‌ట‌న‌ను ప్రారంభిస్తున్న‌ట్టు ప్ర‌క‌ట‌న‌

“నాలుగో పారిశ్రామిక విప్ల‌వం - ఇండ‌స్ర్టీ 4.0లో ప్ర‌పంచానికి భార‌త్ మార్గ‌ద‌ర్శ‌కం చేస్తోంది”

“ఆన్ లైన్ ఆచ‌రించ‌డం ద్వారా ఎన్నో లైన్ల‌ను చెరిపివేసిన భారత్‌”

“డిజిట‌ల్ ఇండియా ప్ర‌భుత్వాన్ని ప్ర‌జ‌ల ముంగిటికి, ఫోన్ల‌ను పౌరుల చేతికి తెచ్చింది”

“పూర్తిగా ప్ర‌జ‌ల చేత‌, ప్ర‌జ‌ల యొక్క‌, ప్ర‌జ‌ల కోసం నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మం భార‌త ఫిన్ టెక్”

“మ‌న డిజిట‌ల్ సొల్యూష‌న్ లో ప‌రిధి, భ‌ద్ర‌త‌, ప్ర‌జాస్వామిక విలువ‌లు ఉన్నాయి”

“వ‌చ్చే మూడు నాలుగు సంవ‌త్స‌రాల కాలంలో ఎల‌క్ర్టానిక్స్ త‌యారీని $ 300 డాల‌ర్ల‌కు చేర్చ‌డం భార‌త‌దేశం ల‌క్ష్యం”

“చిప్ ల సేక‌ర‌ణ నుంచి చిప్ ల ఉత్ప‌త్తిదారుగా మారాల‌న్న‌ది భార‌త‌దేశం కోరిక‌”

Posted On: 04 JUL 2022 7:05PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీ “భార సాంకేతిక శాబ్ది (టెకేడ్‌) ఉత్ప్రేర క్తి” అనే థీమ్ తో నిర్వహిస్తున్న డిజిటల్ ఇండియా వారోత్సవం 2022ని గాంధీనర్ లో ప్రారంభించారు సందర్భంగా టెక్నాలజీని రింతగా అందుబాటులోకి తేవడంజీవ సౌలభ్యం కోసం సేవ భ్యను ప్రక్షాళనం చేయడంస్టార్టప్ వ్యస్థను ఉత్తేజితం చేయడం క్ష్యంగా చేపట్టిన లు డిజిటల్ కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించారుచిప్స్ టు స్టార్టప్ (సి2ఎస్‌) కార్యక్రమం కింద ద్దతు ఇవ్వడానికి ముందుకు చ్చిన 30 సంస్థ సంఘ ఆవిర్భావాన్ని కూడా ఆయ ప్రటించారు.  గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయి టేల్‌, కేంద్ర మంత్రులు శ్రీ‌ అశ్వినీ వైష్ణవ్‌, శ్రీ రాజీవ్ చంద్రశేఖర్రాష్ట్ర మంత్రులుప్రజాప్రతినిధులుస్టార్టప్ లుఇత భాగస్వామ్య ర్గాల భ్యులు కూడా  కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

 సందర్భంగా మావేశంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ 21 తాబ్దిలో నిరంతరం ఆధునికీక సాధిస్తున్న భారదేశం చిత్రాన్ని  కార్యక్రమాలు ప్రతిబింబిస్తున్నాయన్నారుసాంకేతిక రిజ్ఞానాన్ని రైన రీతిలో వినియోగించినట్టయితే మానతా వృద్ధికి అది ఎలా ఉపయోగడుతుందనేది డిజిటల్ ఇండియా కి చూపించింది. “ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రారంభించిన  కార్యక్రమం మారుతున్న కాలం పాటుగా విస్తరిస్తూ ఉండడం నాకు ఆనందదాయకం” అని ప్రధానమంత్రి అన్నారు.

 

“కాలానికి అనుగుణంగా దేశం ఆధునిక టెక్నాలజీ అనుసరించపోతే కాలం దాన్ని దిలి ముందుకు సాగిపోతుందిమూడో పారిశ్రామిక విప్లవంలో  నిర్లక్ష్యం బాధిత దేశం భారత్‌, కాని నేడు నాలుగో పారిశ్రామిక విప్లవం ఇండస్ర్టీ 4.0లో భారదేశమే ప్రపంచానికి మార్గర్శకం చేస్తోంది” అని ప్రధానమంత్రి అన్నారుఇందులో ముందువరుసలో నిలిచినందుకు గుజరాత్ ను ఆయ అభినందించారు.

8-10 సంవత్సరాల క్రితం నాటి రిస్థితులు గుర్తు చేసుకుంటూ  ధ్రువీక‌, బిల్లు చెల్లింపులుపాఠశాల ప్రవేశాలులితాలుబ్యాంకుల ముందు భారీ లైన్లలో నిలడాల్సిన స్థితి ఉండేదనిఆన్ లైన్ అనుసరించడం ద్వారా  స్యను భారదేశం అధిగమించిందని ప్రధానమంత్రి తెలిపారు.  జీవ ధ్రువీక‌, రిజర్వేషన్‌, బ్యాంకింగ్ వంటి లు సేవలు అందరికీ ల్లో అందుబాటులోకి చ్చి వేగవంతం అయ్యాయిఅలాగే టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రత్యక్ష దు దిలీ విధానంలో  8 సంవత్సరాల కాలంలో రూ.23 క్షలు బ్ధిదారుల ఖాతాల్లో దిలీ అయ్యాయన్నారుఅవినీతి నిర్మూలలో డిజిటల్ ఇండియా పాత్ర గురించి ప్రస్తావిస్తూ “టెక్నాలజీ వినియోగం ద్వారా రూ.2.23 క్ష కోట్లు మోసగాళ్ల చేతుల్లోకి పోకుండా ఆదా అయ్యాయి” అని  ప్రధానమంత్రి చెప్పారుడిజిటల్ ఇండియా ద్వారా రిపాల‌, ఫోన్లు పౌరుల ముంగిటికి చ్చాయని ఆయ తెలిపారు. 1.25 క్షలకు పైబడిన కామన్ ర్వీస్ సెంటర్లుగ్రామీణ స్టోర్లు -కామర్స్ ను గ్రామీణ భారతం ముంగిటికి తీసుకెళ్లాయన్నారుఅలాగే టెక్నాలజీ వినియోగం ద్వారా గ్రామీణ ఆస్తులకు సంబంధించిన త్రాలు అందరికీ తేలిగ్గా అందుతున్నట్టు చెప్పారు.

 ఎనిమిది సంవత్సరాల కాలంలో డిజిటల్ ఇండియా సృష్టించిన క్తి చివరికి రోనా వంటి ప్రపంచ మ్మారిని దీటుగా ఎదుర్కొనేందుకు ఉపయోగడిందని ప్రధానమంత్రి చెప్పారు. “కేవలం ఒకే ఒక క్లిక్ తో కోట్లాది మంది హిళలురైతులుకార్మికుల బ్యాంకు ఖాతాల్లోకి వేలాది కోట్ల  రూపాయలు దిలీ చేయలిగాంఒక జాతి ఒక రేషన్ కార్డు హాయంతో 80 కోట్ల మందికి పైగా ప్రకు ఉచితంగా రేషన్ అందించలిగాం” అని చెప్పారుప్రపంచంలోనే అతి పెద్దదైన కోవిడ్ వ్యాక్సినేషన్‌, కోవిడ్ హాయ కార్యక్రమాలను ర్థవంతంగా నిర్వహించలిగామని ఆయ తెలిపారుకోవిన్ వేదిక ద్వారా 200 కోట్ల వ్యాక్సిన్ డోస్ లు ఇవ్వడంర్టిఫికెట్లు జారీ చేయడం రిగిందని ప్రధానమంత్రి అన్నారు.

“భార ఫిన్ టెక్ ప్ర చేత‌, ప్రలేప్ర కోసం చేపట్టిన వాస్తమైన సొల్యూషన్‌. వాస్తవానికి టెక్నాలజీయే ప్రజల చేత అనుసరించే ప్రక్రియ‌. ప్ర కోసం ప్రలే టెక్నాలజీని భాగం చేసుకున్నారుప్ర సౌలభ్యం కోసం ప్రలే డిజిటల్ లావాదేవీలు నిర్వహించారు” అని ప్రధానమంత్రి తెలిపారు.  ప్రపంచ స్థాయిలో 40 శాతం డిజిటల్ లావాదేవీలు భారదేశంలోనే రుగుతున్నాయి అంటూ “ డిజిటల్ సొల్యూషన్ల రిధిద్ర‌, ప్రజాస్వామిక విలువ‌ ఇది” అని ఆయ చెప్పారు.

చ్చే 4-5 సంవత్సరాల కాలంలో రిశ్ర 4.0కి అవరం అయిన 14-15 క్ష మంది యువను సిద్ధం చేసేందుకు నైపుణ్యాల ల్ప‌, పాత నైపుణ్యాలకు మెరుగులుకొత్త నైపుణ్యాలు అందించడంపై దృష్టి సారించినట్టు ప్రధానమంత్రి తెలిపారు. “అంతరిక్షంమ్యాపింగ్‌, డ్రోన్లుగేమింగ్‌, యానిమేషన్ వంటి రంగాలన్నీ విష్యత్తులో డిజిటల్ టెక్నాలజీని విస్తరింపచే స్తాయిఅవి ఇన్నోవేషన్ కు ద్వారాలు తెరిచాయిర్తమాన శాబ్దిలో రాబోయే సంవత్సరాల్లో ఇన్‌-స్పేస్‌, కొత్త డ్రోన్ విధానం భార సాంకేతిక రిజ్ఞానానికి కొత్త క్తిని అందిస్తాయి” అన్నారు.

“వచ్చే మూడునాలుగు సంవత్సరాల కాలంలో ఎలక్ర్టానిక్స్ యారీని $300 బిలియన్ న్నా పై స్థాయికి చేర్చడం క్ష్యంగా నేడు భారదేశం కృషి చేస్తోందిచిప్  సేక దేశం స్థాయి  నుంచి చిప్ యారీ కేంద్రంగా మారాలని భారదేశం భావిస్తోందిసెమీ కండక్టర్ల యారీని పెంచడంపై పెట్టుబడులు పెరుగుతున్నాయి” అని ప్రధానమంత్రి తెలిపారు.

డిజిటల్ ఇండియా ప్రచారం కు తాను కొత్త కోణాలు  చేస్తుందిపౌరులకు సేవలు అందిస్తూనే ఉంటుందని ప్రధానమంత్రి అన్నారు.

కొత్తగా ప్రారంభమైన కార్యక్రమాల వివరాలు

“డిజిటల్ ఇండియా భాషిణి” వాయిస్ ఆధారిత సేవలు హా ఇంటర్నెట్డిజిటల్‌ సేవలు అందరికీ తేలిగ్గా అందుబాటులోకి రావడానికి దోహడంతో పాటు భారతీయ భాషల్లో కంటెంట్ సృష్టికి హాయకారిగా ఉంటుందిఎఐ-ఆధారిత భాషా టెక్నాలజీ సొల్యూషన్ల‌ ల్ల హుభాషా డేటాసెట్లు అందుబాటులోకి స్తాయిభాషాదాన్ పేరిట క్రౌడ్ సోర్సింగ్ ఆధారిత చొరతో  హా డేటా సెట్లు నిర్మించేందుకు కూడా డిజిటల్ ఇండియా భాషిణి హాయకారిగా ఉంటుంది.

“డిజిటల్ ఇండియా జెనెసిస్” (ఇన్నోవేటివ్ స్టార్టప్ కు కొత్తరం ద్దతు) - జాతీయ స్థాయి డీప్ టెక్ స్టార్టప్ వేదికఇది ద్వితీయ‌, తృతీయ శ్రేణి రాల్లో విజవంతమైన స్టార్టప్ లను గుర్తించిద్దతు ఇచ్చివృద్ధి చేసేందుకు హాయడుతుంది స్కీమ్ కోసం రూ.750 కోట్లు కేటాయించారు.

“ఇండియాస్టాక్.గ్లోబల్” - ఆధార్‌, యుపిఐడిజిలాకర్‌, కోవిడ్ వ్యాక్సినేషన్‌, ప్రభుత్వ -మార్కెట్ (జెమ్‌) దీక్ష‌, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ ఆరోగ్య కార్యక్రమం వంటి కీల ప్రాజెక్టులకు ప్రపంచ రిపోజిటరీఇలాంటి టెక్నాలజీ కోసం అన్వేషించే ఇత దేశాలకు విస్తృత రిధిలో నాభాకు అవమైన డిజిటల్ రివర్త ప్రాజెక్టులు అందించడంలో భారదేశాన్ని అగ్రగామిగా నిలుపుతుంది.

“మై స్కీమ్” - ప్రభుత్వ స్కీమ్ లు అందుబాటులోకి తేవడానికి అవరం అయిన సేవ డెలివరీ వేదిక ఇదివినియోగదారులు కు అర్హ  స్కీమ్ ను అన్వేషించుకునేందుకు ఉపయోగడే ఒక స్టాప్ సెర్చ్డిస్కరీ పోర్టల్ ఇదిఒకే సిటిజెన్ లాగిన్ లో జాతీయ స్థాయిలో సంతకం చేసేందుకు ఉపయోగడే వేదిక “మేరీ పెహచాన్”ను కూడా ఆయ అంకితం చేస్తారుహుళ ఆన్ లైన్ అప్లికేషన్లు లేదా ర్వీసుల కోసం నేషల్ సింగిల్ సైన్ ఆన్ (ఎన్ఎస్ఎస్ఓఇది.

సి2ఎస్ - సెమీ కండక్టర్ల చిప్  యారీలో బ్యాచిల్‌, మాస్టర్స్రిశోధ స్థాయిల్లో ప్రత్యేక నైపుణ్యాలు  మాన రులకు శిక్ష ఇచ్చే కార్యక్రమం ఇదిదేశంలో సెమీ కండక్టర్ డిజైన్ లో పాల్గొంటున్న స్టార్టప్  వృద్ధికి చోదక్తిగా నిలుస్తుందిఇది సంస్థాగ స్థాయిలో మెంటరింగ్ సేవలు అందిస్తుంది రంగంలోని సంస్థకు ఆధునిక డిజైనింగ్ దుపాయాలు అందుబాటులో ఉంచుతుందిదేశంలో  క్తివంతమైన సెమీ కండక్టర్ డిజైనింగ్ వ్యస్థ నిర్మించేందుకు ఉద్దేశించిన ఇండియా సెమీ కండక్టర్ మిషన్ లో ఇది ఒకటి.

డిజిటల్ ఇండియా వారోత్సవం 2022 సందర్భంగా గాంధీనర్ లో జూలై 4 నుంచి 6 తేదీ కు ప్రత్యేక కార్యక్రమాలుంటాయి సందర్భంగా డిజిటల్ ఇండియా వార్షికోత్సవం కూడా నిర్వహిస్తారుఆధార్‌, యుపిఐకోవిన్‌, డిజిలాకర్ వంటి డిజిటల్ వేదికలు పౌరులకు జీవ సౌలభ్యం ఎలా అందిస్తున్నాయో ప్రర్శిస్తుందిభార సాంకేతిక క్తిని ప్రపంచానికి చాటి చెబుతుంది రంగంలో కారాలకువ్యాపారావకాశాలను అన్వేషిస్తుందికొత్త రానికి భార టెకేడ్ అందించే అవకాశాలు ప్రర్శిస్తుందిస్టార్టప్ లుప్రభుత్వ నేతలురిశ్ర ప్రతినిధులువిద్యావేత్తలు ఇందులో పాల్గొటారుప్ర జీవ సౌలభ్యం కోసం భారదేశంలోని యునికార్న్ లుస్టార్టప్ లు అభివృద్ధి చేసిన  డిజిటల్ సొల్యూషన్లు ప్రర్శించే 200 పైగా స్టాల్స్ తో డిజిటల్ మేళా కూడా నిర్వహిస్తారుజూలై 7-9 తేదీల ధ్య ర్చువల్ విధానంలో ఇండియా స్టాక్ నాలెడ్జ్ ఎక్స్ఛేంజి కూడా నిర్వహిస్తారు.  



(Release ID: 1839500) Visitor Counter : 204