ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్ రత్న లత మంగేశ్ కర్ గారికి ముంబయి లో చరమ వందనాన్ని అర్పించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
06 FEB 2022 7:25PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత్ రత్న లత మంగేశ్ కర్ గారికి ముంబయి లో అంతిమ వందనాన్ని అర్పించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘లత అక్కయ్య కు ముంబయి లో నేను అంతిమ వందనాన్ని అర్పించాను. https://t.co/3oKNLaMySB’’ అని తెలిపారు.
***
DS/SH
(రిలీజ్ ఐడి: 1796095)
సందర్శకుల సూచీ సంఖ్య : : 145
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam