ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

168.47 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 55 లక్షలకుపైగా డోసులు నిర్వహణ

ప్రస్తుత రికవరీ రేటు 95.39%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 1,49,394

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 14,35,569

వారపు పాజిటివిటీ రేటు 12.03%

Posted On: 04 FEB 2022 9:21AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 55 లక్షలకు పైగా ( 55,58,760 ) డోసులతో కలిపి, 168.47 కోట్ల ( 1,68,47,16,068 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 1,86,23,511 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,96,974

రెండో డోసు

98,91,287

ముందు జాగ్రత్త డోసు

35,61,948

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,83,99,460

రెండో డోసు

1,72,92,659

ముందు జాగ్రత్త డోసు

43,99,520

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

4,83,47,278

రెండో డోసు

34,90,074

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

54,34,74,221

రెండో డోసు

41,24,71,188

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,07,39,739

రెండో డోసు

17,31,95,741

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,52,01,682

రెండో డోసు

10,79,09,796

ముందు జాగ్రత్త డోసు

59,44,501

ముందు జాగ్రత్త డోసులు

1,39,05,969

మొత్తం డోసులు

1,68,47,16,068

 

 

గత 24 గంటల్లో 2,46,674 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,00,17,088 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 95.39 శాతానికి చేరింది.

 

గత 24 గంటల్లో 1,49,394 కొత్త కేసులు నమోదయ్యాయి.

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 14,35,569. ఇది మొత్తం కేసుల్లో 3.42 శాతం.

 

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 16,11,666 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 73.58 కోట్లకు పైగా ( 73,58,04,280 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 12.03 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 9.27 శాతంగా నమోదైంది.

 

****



(Release ID: 1795376) Visitor Counter : 160