ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

165.70 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 62 లక్షలకుపైగా డోసులు నిర్వహణ

ప్రస్తుత రికవరీ రేటు 94.21%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 2,34,281

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 18,84,937

వారపు పాజిటివిటీ రేటు 16.40%

Posted On: 30 JAN 2022 9:26AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 62 లక్షలకు పైగా ( 62,22,682 ) డోసులతో కలిపి, 165.70 కోట్ల ( 1,65,70,60,692 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 1,81,35,047 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,95,069

రెండో డోసు

98,59,959

ముందు జాగ్రత్త డోసు

32,81,815

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,83,95,392

రెండో డోసు

1,72,18,111

ముందు జాగ్రత్త డోసు

37,14,213

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

4,56,48,949

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

53,97,99,603

రెండో డోసు

40,23,58,637

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,00,62,699

రెండో డోసు

17,05,84,774

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,47,17,450

రెండో డోసు

10,63,26,887

ముందు జాగ్రత్త డోసు

46,97,134

ముందు జాగ్రత్త డోసులు

1,16,93,162

మొత్తం డోసులు

1,65,70,60,692

 

గత 24 గంటల్లో 3,52,784 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,87,13,494 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 94.21 శాతానికి చేరింది.

 

 

గత 24 గంటల్లో 2,34,281 కొత్త కేసులు నమోదయ్యాయి.

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 18,84,937. ఇది మొత్తం కేసుల్లో 4.59 శాతం.

 

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 16,15,993 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 72.73 కోట్లకు పైగా ( 72,73,90,698 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 16.40 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 14.50 శాతంగా నమోదైంది.

 

****



(Release ID: 1793729) Visitor Counter : 107