ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

159.67 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 73 లక్షలకుపైగా డోసులు నిర్వహణ

ప్రస్తుత రికవరీ రేటు 93.69%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 3,17,532

ఇప్పటివరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్‌ కేసులు 9,287. నిన్నటి కంటే 3.63% వృద్ధి.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 19,24,051

వారపు పాజిటివిటీ రేటు 16.06%

Posted On: 20 JAN 2022 9:36AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 73 లక్షలకు పైగా ( 73,38,592 ) డోసులతో కలిపి, 159.67 కోట్ల ( 1,59,67,55,879 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 1,71,82,273 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,90,863

రెండో డోసు

97,96,323

ముందు జాగ్రత్త డోసు

22,95,385

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,83,89,651

రెండో డోసు

1,70,91,292

ముందు జాగ్రత్త డోసు

20,16,534

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

3,84,93,979

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

53,00,29,691

రెండో డోసు

37,84,60,704

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

19,83,74,077

రెండో డోసు

16,36,77,044

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,35,94,947

రెండో డోసు

10,22,82,259

ముందు జాగ్రత్త డోసు

18,63,130

ముందు జాగ్రత్త డోసులు

61,75,049

మొత్తం డోసులు

1,59,67,55,879

 

 

గత 24 గంటల్లో 2,23,990 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,58,07,029 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 93.69 శాతానికి చేరింది.

 

గత 24 గంటల్లో 3,17,532 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 19,24,051. ఇది మొత్తం కేసుల్లో 5.03 శాతం.

 

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 19,35,180 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 70.93 కోట్లకు పైగా ( 70,93,56,830 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 16.06 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 16.41 శాతంగా నమోదైంది.

 

 

****


(Release ID: 1791188) Visitor Counter : 154