ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

153.80 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 85 లక్షలకు పైగా డోసులు నిర్వహణ

ప్రస్తుత రికవరీ రేటు 96.01%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 1,94,720

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 9,55,319

వారపు పాజిటివిటీ రేటు 9.82%

Posted On: 12 JAN 2022 10:07AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 85 లక్షలకుపైగా ( 85,26,240 ) డోసులతో కలిపి, 153.80 కోట్ల ( 1,53,80,08,200 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 1,64,73,522 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,89,399

రెండో డోసు

97,56,646

ప్రికాషన్‌ డోసు

9,19,729

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,83,87,898

రెండో డోసు

1,70,01,530

ప్రికాషన్‌ డోసు

4,90,048

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

2,82,74,847

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

51,82,89,584

రెండో డోసు

35,80,10,162

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

19,66,15,970

రెండో డోసు

15,78,39,633

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,25,47,749

రెండో డోసు

9,90,09,067

ప్రికాషన్‌ డోసు

4,75,938

మొత్తం ప్రికాషన్‌ డోసులు

18,85,715

మొత్తం డోసులు

1,53,80,08,200

 

గత 24 గంటల్లో 60,405 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,46,30,536 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 96.01 శాతానికి చేరింది.

 

గత 24 గంటల్లో 1,94,720 కొత్త కేసులు నమోదయ్యాయి. 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 9,55,319. ఇది మొత్తం కేసుల్లో 2.65 శాతం.

 

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 17,61,900 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 69.52 కోట్లకు పైగా ( 69,52,74,380 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 9.82 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 11.05 శాతంగా నమోదైంది.

 

****



(Release ID: 1789340) Visitor Counter : 143