ప్రధాన మంత్రి కార్యాలయం

100 కోట్లవ టీకామందు డోజు ను ఇప్పించడాన్ని పూర్తి చేసినందుకు భారతదేశాని కి అభినందనలనుతెలిపిన ప్రపంచ వ్యాప్త నేతలు

Posted On: 21 OCT 2021 10:08PM by PIB Hyderabad

భారతదేశం 100 కోట్ల వ టీకా మందు డోజు ను ఇప్పించడాన్ని ఈ రోజు న పూర్తి చేసిన సందర్భం లో, ప్రపంచ వ్యాప్తం గా వివిధ నేత లు భారతదేశాని కి అభినందనల ను తెలియ జేశారు. ఇది ఒక అసాధారణమైనటువంటి మరియు భారీ కార్యసాధన అని వారు అభివర్ణించారు.

 

***

 

DS/AKJ/AK

 



(Release ID: 1765667) Visitor Counter : 152