మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

2021 అక్టోబ‌ర్ నాటికి 6,000 ఖాళీ పోస్టులు భ‌ర్తీ చేయ‌డానికి ఉద్య‌మ స్ఫూర్తితో కేంద్రీయ విశ్వ‌విద్యాల‌యాలు కృషి చేయాలి : శ్రీ ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్

భార‌తీయ భాష‌ల బోధ‌న‌ను ప్రోత్స‌హించ‌డానికి, భార‌త సాంస్కృతిక వార‌స‌త్వానికి ప్రాచుర్యం తెచ్చేందుకు విశ్వ‌విద్యాల‌యాలు కృషి చేయాలి : శ్రీ ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌

నానాటికీ అభివృద్ధి చెందుతున్న కొత్త ప్ర‌పంచంలో భార‌త దేశాన్ని ఉన్న‌త స్థాయిలో నిల‌ప‌డంలో కొత్త విద్యా విధానం-2020 కీల‌క పాత్ర : కేంద్ర విద్యామంత్రి

సామాజిక‌-ఆర్థికాభివృద్ధిని ప్రోత్స‌హించ‌డంలో ఉన్న‌త విద్యా సంస్థ‌లు కీల‌కం : కేంద్ర విద్యామంత్రి

కేంద్రీయ విశ్వ‌విద్యాల‌యాల వైస్ చాన్స‌ల‌ర్ల స‌మావేశం నిర్వ‌హించిన శ్రీ ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్

Posted On: 03 SEP 2021 7:15PM by PIB Hyderabad

కేంద్ర విద్యనైపుణ్యాల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ర్మేంద్ర ప్రధాన్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కేంద్రీయ విశ్వవిద్యాలయాల వైస్ చాన్సర్ల మావేశం శుక్రవారం నిర్వహించారువిద్యా శాఖ హాయ మంత్రి శ్రీ సుభాష్ ర్కార్ఉన్న విద్యా శాఖ కార్యర్శి శ్రీ అమిత్ రేయుజిసి చైర్మన్ ప్రొఫెసర్ డి.పి.సింగ్మంత్రిత్వ శాఖయుజిసి ఉన్నతాధికారులు  మావేశంలో పాల్గొన్నారు.

 విశ్వవిద్యాలయాలు సృజనాత్మఇన్నోవేషన్అవకాశాలను అందిస్తాయని మావేశంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీ ప్రధాన్ అన్నారుకొత్తగా రూపు దిద్దుకుంటున్న ప్రపంచ చిత్రటంలో భారత్ ను అగ్రస్థానంలో నిలడంలో కొత్త విద్యా విధానం -2020 కీల పాత్ర పోషిస్తుందనిఅలాంటి మ్యానికి చేర్చే సంరక్ష పాత్రధారులుగా విశ్వవిద్యాలయాలు ఎన్ఇపిలో నిర్దేశించిన బాధ్యలు నెరవేర్చేందుకు ప్రత్నించాలని ఆయ పిలుపు ఇచ్చారుఎన్ఇపి ఊతంతో విద్యారంగాన్ని రింత శీలంగార్వగ్రంగా మార్చాలనిద్వారా భారదేశాన్ని మేథో సంపత్తికి అగ్రక్తిగా నిలడానికి కృషి చేయాలని ఆయ నొక్కి చెప్పారు.

సామాజిక-ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడంలోనుఆకాంక్షలుజాతీయ క్ష్యాలు తీర్చడంలోను ఉన్న విద్యా సంస్థలు కీల భాగస్వాములు కావాలని మంత్రి సూచించారుభారతీయ భాష బోధభార భాషా సంస్కృతులకు ప్రాచుర్యం తేవడానికి విశ్వవిద్యాలయాలు కృషి చేయాలని ఆయ విజ్ఞప్తి చేశారు.

2021 అక్టోబర్ నాటికి 6,000 ఖాళీ పోస్టుల ర్తీకి ఉద్య స్ఫూర్తితో ని చేయాలని శ్రీ ప్రధాన్ కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించారుపూర్వ విద్యార్థుల ఎండోమెంట్ వ్యస్థ ఒకటి ఏర్పాటు చేయడానికి కృషి చేయాలని ఆయ అభ్యర్థించారు.

కేంద్రీయ విశ్వవిద్యాలయాలు అనుసరిస్తున్న ఉత్త విధానాలు ప్రత్యేకించి ల్రిజర్వుడు ఖాళీల ర్తీకోవిడ్ 19 కాలంలో విద్యఆన్ లైన్ బోధఎన్ఇపి అమలులో వాటి పాత్ర వంటి లు అంశాల గురించి తెలుసుకోవడం ట్ల శ్రీ ప్రధాన్ ఆనందం వ్యక్తం చేశారు.
భారత్ ను సంపూర్ణ అక్షరాస్య దేశంగా మార్చడానికిఆజాదీ కా అమృత్ హోత్సవ్ యంలో “పోషణ్ మాసం” సందర్భంగా పోషకాహార వాలును అధిగమించడంలో హాయం అందించడానికి అవమైన వ్యూహాలు రచించాలని మంత్రి పిలుపు ఇచ్చారు

విశ్వవిద్యాలయాల్లో క్రీడను ప్రోత్సహించేందుకు కృషి చేయాలనిద్వారా దేశంలో క్రీడా సంస్కృతిని ప్రోత్సహించాలని ఆయ విసిలను అభ్యర్థించారుఅలాగే విశ్వవిద్యాల ప్రాంగణాల్లో ఇన్నోవేషన్రిశోధను ప్రోత్సహించడం ద్వారా విద్యార్థులు ఉద్యోగ సృష్టికర్తలుగా మారడంలో కీల పాత్ర ధారులు కావాలని ఆయ విసిలను ప్రోత్సహించారు.

విలువైన మాచారంహాలు అందించినందుకు విసిలకు మంత్రి న్యవాదాలు తెలిపారుఆలోచనా కేంద్రాలుగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు సామర్థ్యాల నిర్మాణానికిఅకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ అమలు యంత్రాంగం ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు ఏడాదిలోనే హుళ ప్రవేశనిర్గ ద్వారాలుర్చువల్ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు కావడానికి ఎన్ఇపి దోహకారి అవుతుందని ఆయ అన్నారు.

***



(Release ID: 1751928) Visitor Counter : 141


Read this release in: English , Urdu , Hindi , Punjabi