ప్రధాన మంత్రి కార్యాలయం
పూర్వ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ జయంతి నాడు ఆయన కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
20 AUG 2021 8:24AM by PIB Hyderabad
పూర్వ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని ఘటించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో
‘‘మన పూర్వ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారికి ఆయన జయంతి నాడు ఇదే శ్రద్ధాంజలి.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(రిలీజ్ ఐడి: 1747559)
సందర్శకుల సూచీ సంఖ్య : : 222
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam