ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 అప్‌డేట్‌

Posted On: 22 JUL 2021 9:16AM by PIB Hyderabad

దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హిస్తున్న జాతీయ వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా 41,78 కోట్ల వాక్సిన్‌డోస్‌లు వేయ‌డం జ‌రిగింది.
దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 3,04,29,339 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
రిక‌వ‌రీ రేటు ప్ర‌స్తుతం 97.35 శాతంగా ఉంది.
38,652 మంది గ‌త 24 గంట‌ల‌లో కోవిడ్ నుంచి కోలుకున్నారు.
గ‌త 24 గంట‌ల‌లో 41,383 మందికి కొత్త‌గా కోవిడ్ పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది..
ఇండియాలో క్రియాశీల కేస్‌లోడ్ ప్ర‌స్తుతం 4,09,394 గా ఉంది.
క్రియాశీల కేసుల సంఖ్య మొత్తం కేసుల‌లో 1.31 శాతంగా ఉంది.
వార‌పు కోవిడ్ పాజిటివిటీ రేటు 5 శాతం త‌క్కువ‌గా ఉంటున్న‌ది. ప్ర‌స్తుతం ఇది 2..12 శాతం.
రోజువారి పాజిటివిటి రేటు 2.41 శాతం. ఇది వ‌రుస‌గా 31 రోజులుగా 3 శాతం కంటే త‌క్కువ‌గా ఉంటూ వ‌స్తున్న‌ది.
దేశంలో కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు 45.09 కోట్ల కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం జ‌రిగింది.

***



(Release ID: 1737627) Visitor Counter : 166