ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 అప్ డేట్‌

Posted On: 05 JUL 2021 9:10AM by PIB Hyderabad

 

జాతీయ వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కింద ఇప్ప‌టివ‌ర‌కు 35.28 కోట్ల వాక్సిన్ డోస్‌లు వేశారు.
గ‌త 24 గంట‌ల‌లో ఇండియాలో 39,796 కోత్త కేసులు న‌మోద‌య్యాయి.
ఇండియాలో క్రియాశీల కేసుల సంఖ్య 4,82,071 గా ఉంది.
క్రియాశీల కేసులు మొత్తం కేసుల సంఖ్య‌లో 1.58 శాతం గా ఉన్నాయి.
ఇప్ప‌టివ‌ర‌కూ దేశ‌వ్యాప్తంంగా 2,97,00,430 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
గ‌త 24 గంట‌ల‌లో 42,352 మంది పేషెంట్లు కోవిడ్ నుంచి కోలుకున్నారు.
రోజువారి కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య వ‌రుస‌గా 53 వ రోజు కోత్త కేసుల క‌న్న ఎక్కువ‌గా ఉన్నాయి.
కోవిడ్ నుంచి కోలుకున్న వారి శాతం 97.11 కి పెరిగింది.
వార‌పు పాజిటివిటి రేటు 5 శాతం కంటె త‌క్కువ‌గా ఉంది. ప్ర‌స్తుతం ఇది 2.40 శాతం.
రోజువారి పాజిటివిటి రేటు వ‌రుస‌గా 28 రోజులుగా 5 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది. ప్ర‌స్తుతం ఇది 2.61 శాతం.
దేశంలో కోవిడ్ ప‌రీక్ష‌ల సంఖ్య గ‌ణ‌నీయంగా పెంచ‌డం జ‌రిగింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 41.97 కోట్ల ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.



(Release ID: 1732748) Visitor Counter : 205