ప్రధాన మంత్రి కార్యాలయం
హైదరాబాద్లోని భారత్ బయోటెక్ సదుపాయాన్ని సందర్శించిన - ప్రధానమంత్రి
Posted On:
28 NOV 2020 3:15PM by PIB Hyderabad
కోవిడ్ కోసం వ్యాక్సిన్ అభివృద్ధి మరియు తయారీ ప్రక్రియను వ్యక్తిగతంగా సమీక్షించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ చేపట్టిన, తన మూడు నగరాల పర్యటనలో భాగంగా హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ సదుపాయాన్ని ఈరోజు సందర్శించారు.
ఈ మేరకు శ్రీ నరేంద్రమోదీ, సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, "హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ సంస్థ వద్ద, వారి స్వదేశీ కోవిడ్-19 వ్యాక్సిన్ గురించి వివరించారు. ఇప్పటివరకు పరీక్షల్లో పురోగతి సాధించినందుకు శాస్త్రవేత్తలకు అభినందనలు. వారి బృందం వేగవంతమైన పురోగతిని సాధించేందుకు ఐ.సి.ఎం.ఆర్. తో కలిసి పనిచేస్తోంది." అని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి ఈ ఉదయం, అహ్మదాబాద్లోని జైడస్ బయోటెక్ పార్కును సందర్శించారు.
*****
(Release ID: 1676726)
Visitor Counter : 267
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam