ప్రధాన మంత్రి కార్యాలయం

హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సదుపాయాన్ని సందర్శించిన - ప్రధానమంత్రి

Posted On: 28 NOV 2020 3:15PM by PIB Hyderabad

కోవిడ్ కోసం వ్యాక్సిన్ అభివృద్ధి మరియు తయారీ ప్రక్రియను వ్యక్తిగతంగా సమీక్షించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ చేపట్టిన, తన మూడు నగరాల పర్యటనలో భాగంగా హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ సదుపాయాన్ని ఈరోజు  సందర్శించారు.

ఈ మేరకు శ్రీ నరేంద్రమోదీ, సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ,  "హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ సంస్థ వద్ద, వారి స్వదేశీ కోవిడ్-19 వ్యాక్సిన్ గురించి వివరించారు.  ఇప్పటివరకు పరీక్షల్లో పురోగతి సాధించినందుకు శాస్త్రవేత్తలకు అభినందనలు.  వారి బృందం వేగవంతమైన పురోగతిని సాధించేందుకు ఐ.సి.ఎం.ఆర్. తో కలిసి పనిచేస్తోంది." అని పేర్కొన్నారు. 

ప్రధానమంత్రి ఈ ఉదయం, అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటెక్ పార్కును సందర్శించారు.

 *****



(Release ID: 1676726) Visitor Counter : 251