ప్రధాన మంత్రి కార్యాలయం

మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధానమంత్రి


నాడు పోస్టు చేయడమైనది: 31 OCT 2020 9:47AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు.

"మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు" అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

****


(రిలీజ్ ఐడి: 1669052) సందర్శకుల సూచీ సంఖ్య : : 239