ప్రధాన మంత్రి కార్యాలయం

హాకీ క్రీడాకారుడు బల్ బీర్ సింహ్ సీనియర్ కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 25 MAY 2020 2:30PM by PIB Hyderabad

హాకీ క్రీడాకారుడు పద్మ శ్రీ బల్ బీర్ సింహ్ సీనియర్ కన్నుమూత పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

‘‘పద్మ శ్రీ బల్ బీర్ సింహ్ సీనియర్ గారి ని ఆయన యొక్క స్మరణీయమైనటువంటి క్రీడా ప్రదర్శనల కు గాను జ్ఞాపకం పెట్టుకోవడం జరుగుతుంది.  ఆయన మాతృదేశాని కి అనేక విజయాల ను కొనితెచ్చి, మరి దేశం గర్వించేటట్లు గా చేశారు.  ఆయన సూక్ష్మబుద్ధి కలిగినటువంటి ఓ హాకీ క్రీడాకారుడు, ఇందులో ఎటువంటి అనుమానానికి తావు లేదు; ఒక గొప్ప మార్గదర్శకుని గా కూడా ఆయన పేరు ను సంపాదించుకొన్నారు.  ఆయన మరణం తో దు:ఖితుడినయ్యాను.  ఆయన కుటుంబాని కి మరియు శ్రేయోభిలాషుల కు ఇదే నా సంతాపం’’ అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.
 



(Release ID: 1627204) Visitor Counter : 116