ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఒఐసిఎల్ కు, ఎన్ఐసిఎల్ కు మరియు యుఐఐసిఎల్ కు మూలధనాన్ని ఇవ్వాలన్న ప్రతిపాదన కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
12 FEB 2020 3:53PM by PIB Hyderabad
మూడు ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీల కు మూలధనాన్ని ఇచ్చేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం తన సూత్రప్రాయ ఆమోదాన్ని తెలిపింది. ఆ కంపెనీ ల పేరు లు ఓరియంటల్ ఇన్శ్యోరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఒఐసిఎల్), నేశనల్ ఇన్శ్యోరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఐసిఎల్), యునైటెడ్ ఇండియా ఇన్శ్యోరెన్స్ కంపెనీ లిమిటెడ్ (యుఐఐసిఎల్).
ఒఐసిఎల్, ఎన్ఐసిఎల్, యుఐఐసిఎల్ అనే ఈ మూడు ప్రభుత్వ రంగ బీమా కంపెనీ ల ఆర్థిక పరిస్థితి సంకటమైంది గా ఉన్నందువల్లను, నియంత్రణపరమైనటువంటి పరపతి నియమాల ఉల్లంఘన జరిగినందువల్లను వెంటనే 2,500 కోట్ల రూపాయల ను విడుదల చేసేందుకు మంత్రివర్గం అనుమతి ని ఇచ్చింది.
**
(Release ID: 1602989)
Visitor Counter : 74