ప్రధాన మంత్రి కార్యాలయం

భారతదేశం స్వాతంత్య్ర‌ దినోత్సవ సందర్భం గా దేశ ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 15 AUG 2019 6:40AM by PIB Hyderabad

భారతదేశం స్వాతంత్య్ర‌ దినోత్సవ సందర్భం గా దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

“सभी देशवासियों को स्वतंत्रतादिवस की हार्दिक शुभकामनाएं। जय हिंद!

నా తోటి భారతీయులు అందరికీ ఇవే స్వాతంత్ర్య దిన శుభాకాంక్షలు. జయ్ హింద్’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
 

**


(रिलीज़ आईडी: 1582058) आगंतुक पटल : 115
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada