ప్రధాన మంత్రి కార్యాలయం

భారతదేశం స్వాతంత్య్ర‌ దినోత్సవ సందర్భం గా దేశ ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 15 AUG 2019 6:40AM by PIB Hyderabad

భారతదేశం స్వాతంత్య్ర‌ దినోత్సవ సందర్భం గా దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

“सभी देशवासियों को स्वतंत्रतादिवस की हार्दिक शुभकामनाएं। जय हिंद!

నా తోటి భారతీయులు అందరికీ ఇవే స్వాతంత్ర్య దిన శుభాకాంక్షలు. జయ్ హింద్’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
 

**


(రిలీజ్ ఐడి: 1582058) సందర్శకుల సూచీ సంఖ్య : : 111
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Assamese , English , Urdu , Marathi , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada