మంత్రిమండలి
పదిహేనో ఆర్థిక సంఘం యొక్క పదవీకాలాన్ని 2019వ సంవత్సరం నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
17 JUL 2019 4:22PM by PIB Hyderabad
పదిహేనో ఆర్థిక సంఘం యొక్క పదవీకాలాన్ని 2019వ సంవత్సరం నవంబర్ 30వ తేదీ వరకు విస్తరించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. దీని తో ఈ సంఘాని కి- నూతన వాస్తవాల ను మరియు సంస్కరణల ను దృష్టి లో పెట్టుకొని ఆర్థిక సంబంధమైనటువంటి వివిధ పోల్చదగ్గ అంచనాల ను పరిశీలించేందుకు మరియు 2020-2025 కాలాని కి గాను తన సిఫారసుల ను ఖరారు చేసేందుకు- వీలు చిక్కుతుంది.
**
(Release ID: 1579304)
Visitor Counter : 136
Read this release in:
Assamese
,
Urdu
,
Marathi
,
Tamil
,
English
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam