మంత్రిమండలి

ప‌దిహేనో ఆర్థిక సంఘం యొక్క ప‌ద‌వీకాలాన్ని 2019వ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ 30వ తేదీ వరకు పొడిగించేందుకు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 17 JUL 2019 4:22PM by PIB Hyderabad

ప‌దిహేనో ఆర్థిక సంఘం యొక్క ప‌ద‌వీకాలాన్ని 2019వ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ 30వ తేదీ వ‌ర‌కు విస్త‌రించేందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.  దీని తో ఈ సంఘాని కి- నూత‌న వాస్త‌వాల‌ ను మ‌రియు సంస్క‌ర‌ణల ను దృష్టి లో పెట్టుకొని ఆర్థిక సంబంధమైన‌టువంటి వివిధ పోల్చ‌ద‌గ్గ అంచ‌నాల ను ప‌రిశీలించేందుకు మ‌రియు 2020-2025 కాలాని కి గాను త‌న సిఫారసుల ను ఖ‌రారు చేసేందుకు-  వీలు చిక్కుతుంది.
 

**
 



(Release ID: 1579304) Visitor Counter : 136