ప్రధాన మంత్రి కార్యాలయం

మంగ‌ళప్ర‌ద‌మైన దీపావ‌ళి సందర్భం గా దేశ‌ ప్ర‌జ‌లకు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 07 NOV 2018 9:54AM by PIB Hyderabad

మంగ‌ళప్ర‌ద‌మైన దీపావ‌ళి ని పుర‌స్క‌రించుకొని దేశ‌ ప్ర‌జ‌లకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు.

“సంతోష‌దాయకమైన దీపావ‌ళి! ఈ ప‌ర్వ‌దినం ప్ర‌తి ఒక్కరి జీవ‌నం లో సంతోషాన్ని, చ‌క్క‌టి ఆరోగ్యాన్ని మ‌రియు సమృద్ధి ని తీసుకొనివచ్చునుగాక‌!  అలాగే మంచి యొక్క శ‌క్తి జయించుగాక; ఇంకా ప్ర‌కాశం స‌దా తేజోమయం అగుగాక‌!” అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశం లో పేర్కొన్నారు.


**



(Release ID: 1552130) Visitor Counter : 69