ప్రధాన మంత్రి కార్యాలయం
బీహార్లోని లఖిసరాయ్లో జరిగిన తొక్కిసలాటలో ప్రాణనష్టం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని
प्रविष्टि तिथि:
17 AUG 2026 12:08PM by PIB Hyderabad
బీహార్లోని లఖిసరాయ్లో తొక్కిసలాట కారణంగా సంభవించిన ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బాధితులకు స్థానిక యంత్రాంగం సాయం అందిస్తోందని ప్రధాని తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఇలా రాశారు:
‘‘బీహార్లోని లఖిసరాయ్లో జరిగిన తొక్కిసలాటలో సంభవించిన ప్రాణనష్టం దిగ్భ్రాంతి కలిగించింది. ఈ విషాద సమయంలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాధితులకు స్థానిక యంత్రాంగం సాయం అందిస్తోంది.’’
***
MJPS/SS/PRK
(रिलीज़ आईडी: 2300344)
आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam