ప్రధాన మంత్రి కార్యాలయం
పరస్పర ఆధారితం ఎంత ముఖ్యమో చెప్పే ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
14 JUL 2026 2:20PM by PIB Hyderabad
పరస్పరాధారితం ఎంత ముఖ్యమో తెలియజేస్తూ... ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్నారు.
‘‘ప్రభయా హి వినా యద్వద్ భానురేష న విద్యతే।
ప్రభా చ భానునా తేన సుతరాం తదుపాశ్రయా।।’’
కాంతి లేని పక్షంలో సూర్యుడు కనిపించడు. సూర్యుడు లేకుండా కాంతి లేదు. సూర్యుడి ఉనికీ, శక్తీ- పరస్పర ఆధారితమని ఈ సుభాషితం చెబుతున్నది.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఇలా రాశారు:
ప్రభయా హి వినా యద్వద్ భానురేష న విద్యతే।
ప్రభా చ భానునా తేన సుతరాం తదుపాశ్రయా।।
***
(रिलीज़ आईडी: 2284453)
आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam