చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తులను నియమించిన రాష్ట్రపతి
प्रविष्टि तिथि:
03 JUL 2026 1:28PM by PIB Hyderabad
భారత రాజ్యాంగం కల్పించిన అధికారాల ప్రకారం.. భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి, ముగ్గురు న్యాయాధికారులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా రాష్ట్రపతి నియమించారు.
|
క్రమ సంఖ్య
|
సిఫార్సు చేసిన వ్యక్తి పేరు
|
వివరాలు
|
-
|
శ్రీమతి. సునీతా గంధం
|
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియామకం
|
-
|
శ్రీ ఆలపాటి గిరిధర్
|
-
|
శ్రీ పురుషోత్తమ్ కుమార్ చింతలపూడి @ సీహెచ్. పురుషోత్తమ కుమార్
|
(జగన్నాథ్ శ్రీనివాసన్)
భారత ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి
***
(रिलीज़ आईडी: 2280739)
आगंतुक पटल : 10