ప్రధాన మంత్రి కార్యాలయం
అందరి శ్రేయస్సు, విశ్వ క్షేమం కోసం ఆశీస్సులను కోరుతూ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
22 MAY 2026 12:08PM by PIB Hyderabad
వికాసం, సమృద్ధి, సమస్త మానవాళి సంక్షేమం కోసం ఆశీస్సులను కోరుతూ.. ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఇలా పేర్కొన్నారు:
‘‘వనస్పతే శతవల్శో వి రోహ సహస్రవల్శ వి వయం రుహేమ్
యం త్వామయం స్వాధితిస్తేజమానః ప్రాణినాయ మహతే సౌభగాయ’’
ఓ వృక్షమా! వందలాది, వేలాది శాఖలతో నువ్వు పెరిగి వర్ధిల్లు. నీతోపాటు మేమూ వర్ధిల్లుదము గాక. గొప్ప సమృద్ధి, సౌభాగ్యం దిశగా మీకు ప్రేరణనిచ్చిన ఆ తేజోశక్తి.. మనందరికీ కూడా సంక్షేమాన్ని ప్రసాదించాలని ఆశిస్తున్నాను.
****
(రిలీజ్ ఐడి: 2264145)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam