ప్రధాన మంత్రి కార్యాలయం
మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ వర్ధంతి.. నివాళులు అర్పించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
21 MAY 2026 9:02AM by PIB Hyderabad
మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ వర్ధంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ :
‘‘మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీకి ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు’’ అని పేర్కొన్నారు.
****
(రిలీజ్ ఐడి: 2263633)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam