ప్రధాన మంత్రి కార్యాలయం
పొయిలా బొయిశాఖ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
15 APR 2026 7:56AM by PIB Hyderabad
పొయిలా బొయిశాఖ్ ఈ రోజు. ఈ సందర్భంగా, ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ,
‘‘శుభొ నొబొబర్షొ. పొయిలా బొయిశాఖ్ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 2252085)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11