ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రిని కలిసిన సిక్కిం ముఖ్యమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 08 APR 2026 6:43PM by PIB Hyderabad

సిక్కిం ముఖ్యమంత్రి శ్రీ ప్రేమ్ సింగ్ తమాంగ్ (గోలే) ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

 ‘ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:

సిక్కిం ముఖ్యమంత్రి శ్రీ శ్రీ ప్రేమ్ సింగ్ తమాంగ్ (గోలే) ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.


(రిలీజ్ ఐడి: 2250300) సందర్శకుల సూచీ సంఖ్య : : 18
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Nepali , Marathi , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Kannada