ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో నాగాలాండ్ గవర్నర్ భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 24 MAR 2026 2:09PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో నాగాలాండ్ గవర్నర్ శ్రీ నంద కిశోర్ యాదవ్ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు.

ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన పోస్టు:

‘‘నాగాలాండ్ గవర్నర్ శ్రీ నంద కిశోర్ యాదవ్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.’’

 

***


(రిలీజ్ ఐడి: 2244409) సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Kannada