ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దేవీ ఆరాధనతో ప్రాప్తించే దివ్య వాతావరణాన్నీ, ఆధ్యాత్మిక ఆనందాన్నీ ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 23 MAR 2026 8:50AM by PIB Hyderabad

నవ రాత్రులకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యం విషయంలో స్వీయ ఆలోచనల్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారుదేవీ మాత ఆరాధనతో అపార శాంతీశక్తీ లభిస్తాయని స్పష్టం చేశారుదేవిని స్తుతించే ఒక భక్తి గీతాన్ని శ్రీ మోదీ పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో  ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -
‘‘
మా అంబే ఆరాధనతో భక్తిపూర్వక అద్భుత ఆనందాన్ని పొందవచ్చుఈ మార్గాన్ని అనుసరించడం వల్ల మనస్సుకు అంతులేని శాంతితో పాటు ఆత్మశక్తి కూడా లభిస్తుంద’’ని పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2243863) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Kannada