ప్రధాన మంత్రి కార్యాలయం
నవరాత్రి వేడుకల్లోని అచంచల విశ్వాస ప్రస్థానంపై ప్రధానమంత్రి భావన
నాడు పోస్టు చేయడమైనది:
21 MAR 2026 8:49AM by PIB Hyderabad
నవరాత్రి పండగ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను వివరిస్తూ.. జగన్మాతపై అంచంచలమైన విశ్వాసం కలిగించే మార్పులను ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివరించారు. ఈ సందర్భంగా అమ్మవారి భక్తి స్తోత్రాన్ని పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"జగత్జనని మాతపై ఉన్న అంచంచల విశ్వాసం, ఆమె భక్తుల్లో నూతన చైతన్యాన్ని, స్ఫూర్తిని నింపుతుంది".
(రిలీజ్ ఐడి: 2243331)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6