ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో మధ్యప్రదేశ్ గవర్నర్ సమావేశం
నాడు పోస్టు చేయడమైనది:
18 MAR 2026 7:12PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో ఇవాళ మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగుభాయ్ పటేల్ సమావేశమయ్యారు.
ఈ అంశంపై ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగుభాయ్ పటేల్ ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీతో సమావేశమయ్యారు” అని తెలిపింది.
(రిలీజ్ ఐడి: 2242219)
సందర్శకుల సూచీ సంఖ్య : : 39
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam