ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బాపూ అందించిన అహింసా సందేశానికి ఉన్న ప్రాధాన్యాన్ని చాటి చెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 30 JAN 2026 10:30AM by PIB Hyderabad

మానవ జాతిని రక్షించడంలో అహింసకు ఎంతయినా ప్రాధాన్యం ఉందని పూజ్య బాపూ చెప్పారుఈ సంగతిని ప్రస్తావించే ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
‘‘
అహింసా పరమో ధర్మస్తథాహింసా పరంతప:
అహింసా పరమం సత్యం యతో ధర్మప్రవర్తతే’’.

అహింస పరమ ధర్మంఅహింసయే అత్యున్నత తపస్సుఅహింస ఒక్కటే పరమ సత్యంఅన్ని ధర్మాలూ ఈ భావాన్ని తలదాల్చే ఏర్పడ్డాయి.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశంలో:
‘‘
పూజ్య బాపూ మానవ జాతి రక్షణను దృష్టిలో పెట్టుకొని అహింసకే ఎల్లప్పుడూ పెద్దపీట వేశారుఆయుధంతో అవసరం లేకుండానేఈ ప్రపంచాన్ని మార్చివేసే శక్తి దీన్లో ఉంది
.
‘‘
అహింసా పరమో ధర్మస్తథాహింసా పరంతప:
అహింసా పరమం సత్యం యతో ధర్మప్రవర్తతే’’ అని పేర్కొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2220842) आगंतुक पटल : 2
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam