ప్రధాన మంత్రి కార్యాలయం
ఉన్నత ప్రయోజనం కోసం ‘‘లేవండీ...కదం తొక్కండి’’ అని చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
13 JAN 2026 9:14AM by PIB Hyderabad
జాగృతి భావనను అక్కున చేర్చుకోవాల్సిందిగా పౌరులను కోరుతున్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు. ధైర్యంతోనూ, స్పష్టతతోనూ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే విజయం సాధ్యం అవుతుంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఇలా రాశారు:
‘‘ఉత్తిష్ఠత జాగ్రత ప్రాప్య వరాన్నిబోధత
క్షురస్య ధారా నిశితా దురత్యయా దుర్గం పథస్తక్తవయో వదన్తి’’
***
(रिलीज़ आईडी: 2215014)
आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam