పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ‘మిష్టి’పై జాతీయ స్థాయి సదస్సు నిర‌్వహణ

प्रविष्टि तिथि: 09 JAN 2026 12:40PM by PIB Hyderabad

మిష్టి (తీర ప్రాంత ఆవాసాలుప్రత్యక్ష ఆదాయానికి మడ అడవుల పెంపకంపథకంపై ఆంధ్రప్రదేశ్‌లో 2026 జనవరి 8, 9వ తేదీల్లో నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సు విజయవంతమైంది.

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఈ కార్యశాలను ప్రారంభించారుఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారుమిష్టి పథకం ద్వారా మడ అడవుల పరిరక్షణలో రాష్ట్రాలకు సహకరిస్తున్న కేంద్ర పర్యావరణఅటవీవాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్‌కు ధన్యవాదాలు తెలిపారుమడ అడవుల సంరక్షణపునరుద్ధరణపై చర్చించటానికి అటవీ శాఖ అధికారులునిపుణులుసంబంధిత భాగస్వాములు ఈ కార్యశాలలో పాల్గొన్నారు.

జాతీయ కాంపా సీఈఓ శ్రీ ఆనంద్ మోహన్ కీలక ప్రసంగమిస్తూమిష్టి పథకం ఉద్దేశ్యాలనుఅమలు ప్రణాళికను వివరించారుమడ అడవుల వ్యవస్థ అభివృద్ధిసంరక్షణే మిష్టి పథక ప్రధాన లక్ష్యంఇందులో భాగంగా మడ అడవుల పునరుద్ధరణతీర ప్రాంత రక్షణజీవవైవిధ్య సంరక్షణతీరప్రాంత ప్రజల జీవనోపాధికి అవకాశాలను కల్పించటంపై ప్రత్యేక దృష్టి సారిస్తారుమాంగ్రోవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్ (ఎంఏసీలక్ష్యాలకు అనుగుణంగా ఈ మిషన్ పనిచేస్తుందియూఎన్‌ఎఫ్‌సీసీసీ కాప్-27 సదస్సు సందర్భంగా ఈ కూటమిలో క్రియాశీల సభ్య దేశంగా భారత్ చేరింది.

వాతావరణ మార్పులను తట్టుకోవటంతీరప్రాంత రక్షణస్థిరమైన ఆర్థిక ప్రయోజనాలు అందింటంలో మడ అడవుల కీలక పాత్రను నేషనల్ కాంపా సీఈఓ స్పష్టం చేశారువీటిని సమర్థవంతంగా అమలు చేయటానికి వివిధ రాష్ట్రాలుసంస్థలు సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరముందన్నారు.

జ్ఞానాన్ని పంచుకోవటానికిఉత్తమ పద్ధతులపై చర్చించటానికివిధానపరమైన సంభాషణలకు ఈ కార్యశాల వేదికగా నిలిచిందిమిష్టి ద్వారా మడ అడవుల పర్యావరణ వ్యవస్థలను బలోపేతం చేసేందుకుప్రజల సుస్థిర జీవనోపాధి పట్ల ప్రాధాన్యతను ఈ కార్యక్రమం స్పష్టం చేసింది.

 

(रिलीज़ आईडी: 2212903) आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , English , हिन्दी , Tamil