ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రిని కలిసిన లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్

నాడు పోస్టు చేయడమైనది: 05 JAN 2026 1:25PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ కవిందర్ గుప్తా నేడు సమావేశమయ్యారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:

‘‘ ప్రధానమంత్రి శ్రీ @narendramodiతో లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ @KavinderGupta భేటీ అయ్యారు.

@lg_ladakh”

 

(రిలీజ్ ఐడి: 2211544) సందర్శకుల సూచీ సంఖ్య : : 46