ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రిని కలిసిన లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్
నాడు పోస్టు చేయడమైనది:
05 JAN 2026 1:25PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ కవిందర్ గుప్తా నేడు సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:
‘‘ ప్రధానమంత్రి శ్రీ @narendramodiతో లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ @KavinderGupta భేటీ అయ్యారు.
@lg_ladakh”
(రిలీజ్ ఐడి: 2211544)
సందర్శకుల సూచీ సంఖ్య : : 46
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam