ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆహార ఉత్పత్తులపై నిషేధం


దిగుమతి ఉత్పత్తుల నాణ్యతా తనిఖీలు

నిబంధనల స్పష్టతపై ప్రకటన

నాడు పోస్టు చేయడమైనది: 04 DEC 2025 3:17PM by PIB Hyderabad

ఆరోగ్యకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలోని ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి అందిన సమాచారం ప్రకారం,

భారత్ దిగుమతి చేసుకునే ఆహారాన్ని కస్టమ్స్ ప్రవేశ కేంద్రాల వద్ద ధ్రువపత్రాల పరిశీలనదృశ్య తనిఖీనమూనాల సేకరణపరీక్షల ద్వారా పరిశీలించిఆహార భద్రతా చట్టాలునిబంధనల ప్రకారం భద్రతానాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నదీ లేనిదీ నిర్ధారిస్తారుఅనంతరం పిల్లలతో సహా అందరూ వినియోగించుకోవటానికి సురక్షితమైనఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులోకి వస్తుందిఇతర దేశాల్లో నిషేధించిన ఆహార ఉత్పత్తుల జాబితా మాత్రం ఎఫ్ఎస్ఎస్ఏఐ వద్ద అందుబాటులో లేదు.

వివిధ ఆహార ఉత్పత్తుల్లో వినియోగించేందుకు అనుమతించిన పదార్ధాలను ఫుడ్ సెఫ్టీస్టాండర్డ్స్ (ఆహార ఉత్పత్తుల ప్రమాణాలుమిశ్రమానికి వినియోగించే ఆహారాలురెగ్యులేషన్-2011 అనుబంధం-ఏ నిర్దేశిస్తుందిఆహారంలో కలిపే పదార్ధాలురుచి కోసం కలిపే పదార్ధాలుతయారీ ప్రక్రియపై శాస్త్రీయ కమిటీ నిర్వహించిన అంచనాల ఆధారంగా ఆహారంలో కలిపే పదార్థాల వినియోగానికి అనుమతి లభిస్తుందిఆహారంలో కలిపే పదార్ధాల (ఫ్లేవరింగ్ ఏజెంట్లు మినహానిషేధిత జాబితా అందుబాటులో లేదు.

 

ఈ సమాచారాన్ని కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల సహాయమంత్రి శ్రీ రవ్‌నీత్ సింగ్ ఇవాళ లోక్‌సభలో రాతపూర్వకంగా ఇచ్చారు.


(రిలీజ్ ఐడి: 2199153) సందర్శకుల సూచీ సంఖ్య : : 46
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी