ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో భేటీ అయిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 25 OCT 2025 7:46PM by PIB Hyderabad

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:

“ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీని కలిశారు.”

@CMOfficeUP”


(రిలీజ్ ఐడి: 2182552) సందర్శకుల సూచీ సంఖ్య : : 28