రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ఆధునిక శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణలపై సదస్సు- 2025... హైదరాబాద్‌ డీఆర్‌డీఎల్‌ లో సన్నాహక కార్యక్రమం

प्रविष्टि तिथि: 17 OCT 2025 5:19PM by PIB Hyderabad

హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ వేదికగా రక్షణ పరిశోధనఅభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓఅక్టోబర్ 17న ‘‘ఆధునిక శాస్త్రసాంకేతికఆవిష్కరణల సదస్సు (ఎమర్జింగ్ సైన్స్టెక్నాలజీఇన్నోవేషన్ కాన్‌క్లేవ్-ఈఎస్‌టీఐసీ-2025) సన్నాహక కార్యక్రమాన్ని నిర్వహించిందిఈ సమ్మేళనంలో ప్రధాన నిర్వాహక సంస్థలలో భాగమైన డీఆర్‌డీఓ.. 11 ఇతివృత్తాల్లో ఒకటైన “ఎలక్ట్రానిక్స్సెమీకండక్టర్ తయారీ” అంశానికి నాయకత్వం వహిస్తోంది.

ఆధునిక సాంకేతిక  వ్యవస్థలలో సెమీకండక్టర్ల ముఖ్య పాత్ర వహిస్తాయని రక్షణ పరిశోధనఅభివృద్ధి విభాగం (డీడీఆర్‌అండ్‌డీకార్యదర్శిడీఆర్‌డీఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వీ కామత్ అన్నారుహైదరాబాద్‌లోని డీఆర్‌డీఎల్‌లో జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ.. ఆరోగ్య సేవలుకమ్యూనికేషన్లురవాణారక్షణఅంతరిక్షం వంటి కీలక వ్యవస్థల్లో ముఖ్యమైన భాగాలు సెమీకండక్టర్లేనని తెలిపారుప్రపంచ ఆర్థిక వ్యవస్థలు డిజిటలైజేషన్ఆటోమేషన్ వైపు వేగంగా ముందుకు సాగుతున్న సమయంలో జాతీయ భద్రతఆర్థికాభివృద్ధిసాంకేతిక స్వావలంబనకు సెమీకండక్టర్లు అత్యంత కీలకంగా మారాయని ఆయన చెప్పారు.

దేశంలో సెమీకండక్టర్ ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ.. 2021లో ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రారంభమైనప్పటి నుంచి భారత్‌ కేవలం నాలుగు సంవత్సరాల్లోనే ఆలోచన స్థాయి నుంచి అమలుకు విజయవంతంగా మారిందని డాక్టర్ సమీర్ వీ కామత్ తెలిపారుపరిశోధనఆవిష్కరణనైపుణ్యాభివృద్ధి రంగాల్లో 2036 నాటికి సెమీకండక్టర్లలో ప్రపంచంలోనే అగ్ర మూడు దేశాల సరసన భారత్‌ను నిలబెట్టాలన్న జాతీయ లక్ష్యాన్ని ఆయన పునరుద్ఘాటించారుఅలాగే సెమీకండక్టర్ సాంకేతికతలో డీఆర్‌డీఓ సాధించిన ప్రగతిని వివరించారుస్వదేశీ పద్ధతుల ద్వారా అంగుళాల సిలికాన్ కార్బైడ్ (సీఐసీవేఫర్ల తయారీగాలియమ్ నైట్రైడ్ (జీఏఎన్‌ఆధారిత అధిక ఎలక్ట్రాన్ మొబిలిటీ ట్రాన్సిస్టర్లను 150 వాట్ల వరకు తయారు చేయగల సామర్థ్యాన్ని డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిందని వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వంలోని 13 మంత్రిత్వ శాఖలువిభాగాలుప్రధాన శాస్త్రీయ సలహాదారు (పీఎస్‌ఏమార్గదర్శకత్వంలో సంయుక్తంగా ఈసీటీఐసీ-2025ని నిర్వహిస్తున్నాయినవంబర్ నుంచి వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తారు. “వికసిత్ భారత్ 2047 - పర్యావరణ అనుకూల ఆవిష్కరణలుసాంకేతిక పురోగతిసాధికారతకు మార్గదర్శకత్వం” అనే ఇతివృత్తం నేపథ్యంగా ఈ సదస్సు జరుగుతుంది.

హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ వేదికగా రక్షణ పరిశోధనఅభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓఅక్టోబర్ 17న ‘‘ఆధునిక శాస్త్రసాంకేతికఆవిష్కరణల సదస్సు (ఎమర్జింగ్ సైన్స్టెక్నాలజీఇన్నోవేషన్ కాన్‌క్లేవ్-ఈఎస్‌టీఐసీ-2025) సన్నాహక కార్యక్రమాన్ని నిర్వహించిందిఈ సమ్మేళనంలో ప్రధాన నిర్వాహక సంస్థలలో భాగమైన డీఆర్‌డీఓ.. 11 ఇతివృత్తాల్లో ఒకటైన “ఎలక్ట్రానిక్స్సెమీకండక్టర్ తయారీ” అంశానికి నాయకత్వం వహిస్తోంది.

ఆధునిక సాంకేతిక  వ్యవస్థలలో సెమీకండక్టర్ల ముఖ్య పాత్ర వహిస్తాయని రక్షణ పరిశోధనఅభివృద్ధి విభాగం (డీడీఆర్‌అండ్‌డీకార్యదర్శిడీఆర్‌డీఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వీ కామత్ అన్నారుహైదరాబాద్‌లోని డీఆర్‌డీఎల్‌లో జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ.. ఆరోగ్య సేవలుకమ్యూనికేషన్లురవాణారక్షణఅంతరిక్షం వంటి కీలక వ్యవస్థల్లో ముఖ్యమైన భాగాలు సెమీకండక్టర్లేనని తెలిపారుప్రపంచ ఆర్థిక వ్యవస్థలు డిజిటలైజేషన్ఆటోమేషన్ వైపు వేగంగా ముందుకు సాగుతున్న సమయంలో జాతీయ భద్రతఆర్థికాభివృద్ధిసాంకేతిక స్వావలంబనకు సెమీకండక్టర్లు అత్యంత కీలకంగా మారాయని ఆయన చెప్పారు.

దేశంలో సెమీకండక్టర్ ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ.. 2021లో ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రారంభమైనప్పటి నుంచి భారత్‌ కేవలం నాలుగు సంవత్సరాల్లోనే ఆలోచన స్థాయి నుంచి అమలుకు విజయవంతంగా మారిందని డాక్టర్ సమీర్ వీ కామత్ తెలిపారుపరిశోధనఆవిష్కరణనైపుణ్యాభివృద్ధి రంగాల్లో 2036 నాటికి సెమీకండక్టర్లలో ప్రపంచంలోనే అగ్ర మూడు దేశాల సరసన భారత్‌ను నిలబెట్టాలన్న జాతీయ లక్ష్యాన్ని ఆయన పునరుద్ఘాటించారుఅలాగే సెమీకండక్టర్ సాంకేతికతలో డీఆర్‌డీఓ సాధించిన ప్రగతిని వివరించారుస్వదేశీ పద్ధతుల ద్వారా అంగుళాల సిలికాన్ కార్బైడ్ (సీఐసీవేఫర్ల తయారీగాలియమ్ నైట్రైడ్ (జీఏఎన్‌ఆధారిత అధిక ఎలక్ట్రాన్ మొబిలిటీ ట్రాన్సిస్టర్లను 150 వాట్ల వరకు తయారు చేయగల సామర్థ్యాన్ని డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిందని వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వంలోని 13 మంత్రిత్వ శాఖలువిభాగాలుప్రధాన శాస్త్రీయ సలహాదారు (పీఎస్‌ఏమార్గదర్శకత్వంలో సంయుక్తంగా ఈసీటీఐసీ-2025ని నిర్వహిస్తున్నాయినవంబర్ నుంచి వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తారు. “వికసిత్ భారత్ 2047 - పర్యావరణ అనుకూల ఆవిష్కరణలుసాంకేతిక పురోగతిసాధికారతకు మార్గదర్శకత్వం” అనే ఇతివృత్తం నేపథ్యంగా ఈ సదస్సు జరుగుతుంది.

 

****


(रिलीज़ आईडी: 2180746) आगंतुक पटल : 22
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी