ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రిని కలిసిన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్

प्रविष्टि तिथि: 16 OCT 2025 10:00AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని నిన్న న్యూఢిల్లీలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ కె కైలాష్ నాథన్ కలిశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:

"పీఎం @నరేంద్రమోదీని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ కె కైలాష్ నాథన్ నిన్న కలిశారు"

@LGov_Puducherry

 

 

***

MJPS/VJ


(रिलीज़ आईडी: 2179950) आगंतुक पटल : 22
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam