ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రిని కలిసిన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్

Posted On: 16 OCT 2025 10:00AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని నిన్న న్యూఢిల్లీలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ కె కైలాష్ నాథన్ కలిశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:

"పీఎం @నరేంద్రమోదీని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ కె కైలాష్ నాథన్ నిన్న కలిశారు"

@LGov_Puducherry


(Release ID: 2179950) Visitor Counter : 6