ప్రధాన మంత్రి కార్యాలయం
నవరాత్రి సందర్భంగా అమ్మవారిని ప్రార్థించిన ప్రధానమంత్రి
ప్రజలు ఆనందంగా ఉండాలని కోరుకున్న ప్రధాని
Posted On:
26 SEP 2025 10:00AM by PIB Hyderabad
నవరాత్రి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారిని భక్తజనులందరికీ శ్రేయస్సును కలగజేయాల్సిందని ప్రార్థించారు.
ఎక్స్లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘నవరాత్రి సందర్భంగా ఈ రోజు అమ్మవారిని నా చేతులు జోడించి నమస్కరించాను.. అమ్మవారు భక్తులందరికీ తన ఆశీర్వాదంగా సుఖం, సమృద్ధిలతో పాటు సౌభాగ్యాన్ని ప్రసాదించాలని నేను ప్రార్థించాను. అమ్మవారి మమత, ఆప్యాయత ప్రతి ఒక్కరి జీవనంలో కొత్త శక్తినీ, ఉత్సాహాన్నీ ప్రసరింపచేయు గాక.
(Release ID: 2171977)
Visitor Counter : 6
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam