ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నవరాత్రి సందర్భంగా అమ్మవారిని ప్రార్థించిన ప్రధానమంత్రి


ప్రజలు ఆనందంగా ఉండాలని కోరుకున్న ప్రధాని

Posted On: 26 SEP 2025 10:00AM by PIB Hyderabad

నవరాత్రి సందర్భంగా దేశ ప్రజలకు ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారుఅమ్మవారిని భక్తజనులందరికీ శ్రేయస్సును కలగజేయాల్సిందని ప్రార్థించారు.


ఎక్స్‌లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘
నవరాత్రి సందర్భంగా ఈ రోజు అమ్మవారిని నా చేతులు జోడించి నమస్కరించాను.. అమ్మవారు భక్తులందరికీ తన ఆశీర్వాదంగా సుఖంసమృద్ధిలతో పాటు సౌభాగ్యాన్ని ప్రసాదించాలని నేను ప్రార్థించానుఅమ్మవారి మమతఆప్యాయత ప్రతి ఒక్కరి జీవనంలో కొత్త శక్తినీఉత్సాహాన్నీ ప్రసరింపచేయు గాక.

(Release ID: 2171977) Visitor Counter : 6