ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘స్వచ్ఛతా హీ సేవా’ ఉద్యమంలో చేరాల్సిందిగా పౌరులను కోరిన ప్రధానమంత్రి

Posted On: 23 SEP 2025 12:54PM by PIB Hyderabad

‘స్వచ్ఛతా హీ సేవా’ ప్రచార ఉద్యమంలో చురుకుగా పాలు పంచుకోవాల్సిందిగా పౌరులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం సమష్టి బాధ్యతతో పాటు దేశాభిమానానికి అద్దం పట్టే ఒక స్ఫూర్తిదాయక కార్యక్రమంగా ఆయన అభివర్ణించారు.

 

సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్‌’’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘స్వచ్ఛతతో ముడిపడ్డ ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహాన్ని అందిస్తుంది. ఈ  ఉద్యమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని, దీనిని విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను’’

*****

MJPS/SR/SKS


(Release ID: 2170117)