ప్రధాన మంత్రి కార్యాలయం
సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధానమంత్రి
Posted On:
21 SEP 2025 12:23PM by PIB Hyderabad
ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతినుద్దేశించి మాట్లాడనున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ పోస్ట్ చేసింది:
“ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగిస్తారు.”
***
MJPS/VJ
(Release ID: 2169361)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam