ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 21 SEP 2025 12:23PM by PIB Hyderabad

ఇవాళ సాయంత్రం గంటలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతినుద్దేశించి మాట్లాడనున్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పోస్టు చేసింది:

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం గంటలకు జాతినుద్దేశించి ప్రసంగిస్తారు.”


(రిలీజ్ ఐడి: 2169361) సందర్శకుల సూచీ సంఖ్య : : 29