ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో గుజరాత్ ముఖ్యమంత్రి భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 04 SEP 2025 3:30PM by PIB Hyderabad

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీని గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ ఈ రోజు న్యూఢిల్లీలో కలుసుకొన్నారు.

సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్‌’’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా తెలిపింది:

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ (@narendramodi)తో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ (@Bhupendrapbjp) సమావేశమయ్యారు.’’ @CMOGuj‌


(రిలీజ్ ఐడి: 2163868) సందర్శకుల సూచీ సంఖ్య : : 19