ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ సత్యపాల్ మాలిక్ మృతికి ప్రధాని సంతాపం
నాడు పోస్టు చేయడమైనది:
05 AUG 2025 4:08PM by PIB Hyderabad
శ్రీ సత్యపాల్ మాలిక్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు.
‘‘శ్రీ సత్యపాల్ మాలిక్ గారు ఇక లేరని తెలిసి బాధపడ్డాను. ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు నా సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి’’ అని ప్రధాని అన్నారు.
(రిలీజ్ ఐడి: 2152606)
సందర్శకుల సూచీ సంఖ్య : : 28
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam