ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో అసోం ముఖ్యమంత్రి సమావేశం

Posted On: 28 JUL 2025 12:58PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో అసోం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ ఈ  రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.

ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఇలా పేర్కొంది:

‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi)తో అసోం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ సమావేశమయ్యారు’’ అని తెలిపింది.@CMOfficeAssam


(Release ID: 2149279)