ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి భేటీ
Posted On:
19 JUL 2025 7:53PM by PIB Hyderabad
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా ఇలా పేర్కొంది:
“ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ భేటీ అయ్యారు
@CMOfficeUP”
******
MJPS/SR/SKS
(Release ID: 2146204)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam