ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అహ్మదాబాద్ ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి, సత్వర సహాయం అందిస్తామని హామీ

Posted On: 12 JUN 2025 4:15PM by PIB Hyderabad

ఈ రోజు అహ్మదాబాద్ లో జరిగిన ప్రమాదం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారందిగ్భ్రాంతి వ్యక్తం చేశారుఈ విషాద ఘటన దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందనిఇది మాటల్లో చెప్పలేని హృదయ విదారక ఘటన అని అన్నారు.

ఈ ప్రమాదంలో బాధితులకు సత్వరమే తగిన సాయం అందించేందుకు మంత్రులుసంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని శ్రీ మోదీ అన్నారు.

ఎక్స్‌లో ప్రధాని  పోస్టు:

అహ్మదాబాద్‌లో జరిగిన ఈ విషాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందిఈ హృదయ విదారక ఘటన మాటలకందని విషాదంఈ విపత్కర సమయంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానుసహాయక చర్యలపై మంత్రులుసంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాను’’.

 

 

***

MJPS/SR


(Release ID: 2135944)