ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో ఒడిశా ముఖ్యమంత్రి సమావేశం
Posted On:
24 MAY 2025 8:43PM by PIB Hyderabad
ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ ఈ రోజు ఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు. ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమ వేదిక ’ఎక్స్’ లో ఈ మేరకు పోస్ట్ చేసింది.
***
MJPS/SR
(Release ID: 2131121)