ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి ని కలిసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి

प्रविष्टि तिथि: 24 MAY 2025 8:41PM by PIB Hyderabad

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, నేడు న్యూఢిల్లీ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని కలిశారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula, ప్రధానమంత్రి శ్రీ @narendramodi ని కలుసుకున్నారు.

@TelanganaCMO

అని ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యమం లో తెలిపింది

 

 

***

MJPS/SR


(रिलीज़ आईडी: 2131043) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam